Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధితులకు ఈనాడు సంస్థల అధినేతి రామోజీ రావు భారీ విరాళం

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (15:45 IST)
తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. అపారమైన ఆస్తి నష్టం జరిగింది. ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర సాయం కోరింది. బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.
 
ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలయ్య కోటిన్నర రూపాయల విరాళం ప్రకటించారు. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా వరుసగా తెలుగు సినీ తారలు తమకు తోచిన సాయాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా ఈనాడు గ్రూపు సంస్థల అధినేతి రామోజీరావు వరద బాధితులకు భారీ సాయాన్ని ప్రకటించారు.
 
5 కోట్ల రూపాయల విరాళాన్ని హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ నిధికి ప్రకటించారు. మీడియా సంస్థ నుంచి ఇంత పెద్ద భారీ విరాళం ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments