Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధితులకు ఈనాడు సంస్థల అధినేతి రామోజీ రావు భారీ విరాళం

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (15:45 IST)
తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. అపారమైన ఆస్తి నష్టం జరిగింది. ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర సాయం కోరింది. బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.
 
ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలయ్య కోటిన్నర రూపాయల విరాళం ప్రకటించారు. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా వరుసగా తెలుగు సినీ తారలు తమకు తోచిన సాయాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా ఈనాడు గ్రూపు సంస్థల అధినేతి రామోజీరావు వరద బాధితులకు భారీ సాయాన్ని ప్రకటించారు.
 
5 కోట్ల రూపాయల విరాళాన్ని హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ నిధికి ప్రకటించారు. మీడియా సంస్థ నుంచి ఇంత పెద్ద భారీ విరాళం ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments