Webdunia - Bharat's app for daily news and videos

Install App

2020లో తెలంగాణ రైతు ఆత్మహత్య.. కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (22:14 IST)
Rahul Gandhi
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నాడు 2020లో ఆత్మహత్యకు పాల్పడిన తెలంగాణ రైతు దివంగత కుమ్మరి చంద్రయ్య ఇంటిని సందర్శించారు. రైతు కుటుంబాన్ని పరామర్శించారు. భారతదేశంలోని రైతులు నిజమైన ‘తపస్వి’ అని, వారి కష్టానికి ప్రతిఫలం లభించకపోవడం బాధాకరమని అన్నారు. ఇలాంటి రైతులను, కుటుంబాలను ఆదుకునేందుకే తెలంగాణలో కాంగ్రెస్ ‘రైతు భరోసా’ హామీని రూపొందించామని రాహుల్ గాంధీ అన్నారు.

ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రంలో పార్టీ తరపున ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో, "కుమ్మరి తిరుపతమ్మ కళ్లలో, నేను భయంకరమైన గతం బాధను, ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశను చూశాను. భారతదేశ రైతులు మా భూమికి దక్కిన నిజమైన 'తపస్వి' మూర్తులు. వారు ఎటువంటి ప్రతిఫలం పొందలేకపోవడం చూడటం హృదయ విదారకంగా ఉంది." అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments