Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ ఆదాయం ప్రతి నెలా కొత్త రికార్డు

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (22:07 IST)
భారత్‌లో జీఎస్టీ ఆదాయం ప్రతి నెలా కొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ అక్టోబర్ నెలలో మొత్తం రూ. 1.72 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లతో రికార్డు సృష్టించింది. 
 
ఈ సంవత్సరం ఇప్పటివరకు, ఏప్రిల్ నెల (ఏప్రిల్, 2023) అత్యధిక జీఎస్టీ వసూలు చేయబడింది. 
 
కాగా, ఈ అక్టోబర్‌లో రూ. 1.72 లక్షల కోట్ల రెండో అత్యధిక మొత్తం జీఎస్టీ ఇదే. గతేడాది అక్టోబర్‌లో వసూలైన జీఎస్‌టీతో పోలిస్తే ఈ అక్టోబర్‌లో 13శాతం ఎక్కువ జీఎస్టీ వసూలైంది.  

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments