జీఎస్టీ ఆదాయం ప్రతి నెలా కొత్త రికార్డు

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (22:07 IST)
భారత్‌లో జీఎస్టీ ఆదాయం ప్రతి నెలా కొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ అక్టోబర్ నెలలో మొత్తం రూ. 1.72 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లతో రికార్డు సృష్టించింది. 
 
ఈ సంవత్సరం ఇప్పటివరకు, ఏప్రిల్ నెల (ఏప్రిల్, 2023) అత్యధిక జీఎస్టీ వసూలు చేయబడింది. 
 
కాగా, ఈ అక్టోబర్‌లో రూ. 1.72 లక్షల కోట్ల రెండో అత్యధిక మొత్తం జీఎస్టీ ఇదే. గతేడాది అక్టోబర్‌లో వసూలైన జీఎస్‌టీతో పోలిస్తే ఈ అక్టోబర్‌లో 13శాతం ఎక్కువ జీఎస్టీ వసూలైంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments