Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమతామూర్తి ప్రాంగణంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(photos)

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (22:07 IST)
భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలో భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో కీలక ఘట్టం 216 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ జరిగింది.

భారత ప్రధాని శ్రీనరేంద్రమోదీ శనివారం సాయంత్రం సమతామూర్తిని జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా ఆయన ప్రాంగణంలో కొలువై వున్న వివిధ దేవతామూర్తులను సందర్శించారు.

సమతామూర్తి విగ్రహాన్ని ఎలా నిర్మించారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.

రామానుజాచార్యులవారి వైభవాన్ని జ్ఞప్తికి చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments