Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమతామూర్తి ప్రాంగణంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(photos)

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (22:07 IST)
భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలో భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో కీలక ఘట్టం 216 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ జరిగింది.

భారత ప్రధాని శ్రీనరేంద్రమోదీ శనివారం సాయంత్రం సమతామూర్తిని జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా ఆయన ప్రాంగణంలో కొలువై వున్న వివిధ దేవతామూర్తులను సందర్శించారు.

సమతామూర్తి విగ్రహాన్ని ఎలా నిర్మించారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.

రామానుజాచార్యులవారి వైభవాన్ని జ్ఞప్తికి చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments