Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి వెళ్లి లాక్ చేసుకుంది.. తర్వాత ఏం జరిగిందంటే.. ప్రత్యూష మృతిపై వాచ్‌మెన్ భార్య

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (09:21 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల శనివారం తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై అనేక మంది దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెండు నెలల క్రితం ప్రత్యూష ఇంటి వాచ్‌మెన్‌గా ఓ దంపతుల జంట చేరింది. వీరిలో భర్త వాచ్‌మెన్‌గా ఉంటే, ఆయన భార్య ప్రత్యూష ఇంట్లో పనులు చేసేది. 
 
ఇపుడు తమ యజమానురాలు ప్రత్యూష మృతిపై వాచ్‌మెన్ భార్య స్పందించారు. ఆత్మహత్యకు ముందు ఆమె గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారని చెప్పారు. పైగా, ప్రత్యూష వ్యక్తిగత జీవితం, వారి కష్టాలు, ఇతర వివరాలను తమకు తెలియవన్నారు. 
 
అయితే, ఢిల్లీలో ఉండే ప్రత్యూష తల్లిదండ్రులు అపుడపుడూ వచ్చి చూసి వెళ్లేవారని చెప్పింది. అలాగే, తాను ఆమెను ఎలా కలిసింది, తదితర వివరాలను కూడా వాచ్‌మెన్ భార్య వివరించారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments