Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మళ్లీ భేటీకానున్న పీకే

Webdunia
ఆదివారం, 15 మే 2022 (11:44 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోమారు భేటీకానున్నారు. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన పీకే... ఈ నెల 18వ తేదీన మరోమారు తెరాస అధినేతతో సమావేశంకానున్నట్టు తెలుస్తుంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలపై సీఎం కేసీఆర్‌కు ఆయన ఓ నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. తెరాస పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్‌కు సమగ్ర సమాచారంతో నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తుంది. 
 
వీరిద్దరి భేటీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్లో జరుగనుంది. ఈ భేటీలోనే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై కూడా ఆయన చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments