Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మళ్లీ భేటీకానున్న పీకే

Webdunia
ఆదివారం, 15 మే 2022 (11:44 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోమారు భేటీకానున్నారు. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన పీకే... ఈ నెల 18వ తేదీన మరోమారు తెరాస అధినేతతో సమావేశంకానున్నట్టు తెలుస్తుంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలపై సీఎం కేసీఆర్‌కు ఆయన ఓ నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. తెరాస పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్‌కు సమగ్ర సమాచారంతో నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తుంది. 
 
వీరిద్దరి భేటీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్లో జరుగనుంది. ఈ భేటీలోనే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై కూడా ఆయన చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments