తెలంగాణలో ప్రధాని పర్యటన.. హైదరాబాద్‌లో బహిరంగ సభ

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (23:08 IST)
వచ్చే నెల 8న ప్రధాని మోదీ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఎట్టకేలకు ప్రధాని మోదీ పర్యటన ఫైనల్ కావడంతో బీజేపీ నేతల్లో జోష్ మొదలైంది. జోర్ణాటకలో నిర్వహించినట్టుగా తెలంగాణలోనూ అత్యధిక రోడ్ షోలు నిర్వహించాలని బీజేపీ వ్యూహాలు రచించింది. 
 
ఈ క్రమంలోనే ర్యాలీతో పాటు హైదరాబాద్‌లో భారీ సభను ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు భావించారు. కానీ విదేశీ పర్యటనల నేపథ్యంలో ప్రధాని మోదీ తన పర్యటనను వాయిదా వేశారు. తాజాగా ప్రధాని మోదీ పర్యటన ఖరారు కావడంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments