Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి: ప్రధాని మోదీ

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:00 IST)
యోగా, ప్రాణాయామం.. ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీలో జరుగుతున్న ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ పాల్గొన్నారు.
 
ఐపీఎస్‌ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రధాని స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. ‘‘మనసులోనూ యోగా చేయడం చాలా మంచి పద్ధతి. ప్రజాసేవలో ఉండే అధికారులు పనిభారం, ఒత్తిడి ప్రభావం ఆరోగ్యంపై పడకుండా చిట్కాలు పాటాంచాలి. కరోనా సంకట పరిస్థితుల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయం.
 
కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్నారు. ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి’’ అని మోదీ పేర్కొన్నారు. మొత్తం 131 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 11 మందిని తెలంగాణకు, ఐదుగురిని ఏపీకి కేటాయించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments