Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి: ప్రధాని మోదీ

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:00 IST)
యోగా, ప్రాణాయామం.. ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీలో జరుగుతున్న ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ పాల్గొన్నారు.
 
ఐపీఎస్‌ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రధాని స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. ‘‘మనసులోనూ యోగా చేయడం చాలా మంచి పద్ధతి. ప్రజాసేవలో ఉండే అధికారులు పనిభారం, ఒత్తిడి ప్రభావం ఆరోగ్యంపై పడకుండా చిట్కాలు పాటాంచాలి. కరోనా సంకట పరిస్థితుల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయం.
 
కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్నారు. ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి’’ అని మోదీ పేర్కొన్నారు. మొత్తం 131 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 11 మందిని తెలంగాణకు, ఐదుగురిని ఏపీకి కేటాయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ దొంగ ముం*** కొడుకు.. వీడు మామూలోడు కాదండి: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ నోటిదూల (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై పచ్చి బూతులు: రాజేంద్ర ప్రసాద్.. మందేసి అలా మాట్లాడారా? (video)

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments