Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ప్రధాని మోదీ... రామగుండంలో భారీ సభ..

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (14:22 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు చేరుకున్నారు. షెడ్యూల్ టైమ్ కంటే 45 నిమిషాలు ముందుగానే బేగం పేటకు చేరుకున్నారు. అలా బేగంపేటకు చేరుకున్న మోదీని గవర్నర్ తమిళిసై పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని స్వాగతం పలికారు. 
 
బేగంపేటలో జరిగే సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు. రామగుండంలో ఎరువుల కార్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 5:30కి రామగుండం నుంచి ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు. 
 
రామగుండంలో 4:15 నుంచి 5:15 వరకు బహిరంగా సభ ఉంటుంది. రామగుండంలో ఎరువుల కార్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 5:30కి రామగుండం నుంచి ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments