Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ప్రధాని మోదీ... రామగుండంలో భారీ సభ..

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (14:22 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు చేరుకున్నారు. షెడ్యూల్ టైమ్ కంటే 45 నిమిషాలు ముందుగానే బేగం పేటకు చేరుకున్నారు. అలా బేగంపేటకు చేరుకున్న మోదీని గవర్నర్ తమిళిసై పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని స్వాగతం పలికారు. 
 
బేగంపేటలో జరిగే సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు. రామగుండంలో ఎరువుల కార్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 5:30కి రామగుండం నుంచి ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు. 
 
రామగుండంలో 4:15 నుంచి 5:15 వరకు బహిరంగా సభ ఉంటుంది. రామగుండంలో ఎరువుల కార్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 5:30కి రామగుండం నుంచి ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు.

సంబంధిత వార్తలు

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments