Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ మహిళకు అరుదైన అవకాశం... ప్రధాని మోడీతో మాటామంత్రి

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (11:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ గ్రామీణ జిల్లా మహిళకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడే అరుదైన అవకాశం లభించింది. ‘ఆత్మనిర్భర్‌ నారీశక్తి సే సంవాద్‌’ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట మండలం ఇటికాలపల్లి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు నజీమాతో ప్రధాని మోడీ ముచ్చటించనున్నారు. 
 
గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల నిర్వహణ, వాటి ద్వారా మహిళల అభివృద్ధి అనే అంశంపై జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి నజీమా ఎంపికైనట్లు ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ దయాకర్‌ తెలిపారు. ఇదిలావుంటే, ఒక దేశ ప్రధానితో మాట్లాడే అవకాశం రావడంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments