Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మరోమారు పర్యటించనున్న ప్రధాని మోడీ

Webdunia
ఆదివారం, 7 మే 2023 (14:20 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో మరోమారు పర్యటించనున్నారు. వరంగల్‌లో కొత్తగా నిర్మించిన టెక్స్‌టైల్ పార్కును ప్రారంభించేందుకు ప్రధాని మోడీ వస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం కర్నాటక రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవున్న ప్రధాని మోడీ, సోమవారంతో తన ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకోన్నారు. ఆ మరుసటి రోజు అంటే మంగళవారం ఆయన తెలంగాణ పర్యటనకు వస్తున్నట్టు సమాచారం. 
 
కాగా, గత నెలలో ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలును ఆయన ప్రారంభించారు. ఇందుకోసం ఆయన సికింద్రాబాద్‌కు వచ్చారు. అదే రోజున ఆయన పలు అభివృద్ధి పథకాలకు కూడా శంకుస్థాపనలు చేశారు. ఇపుడు మరోమారు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments