Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మరోమారు పర్యటించనున్న ప్రధాని మోడీ

Webdunia
ఆదివారం, 7 మే 2023 (14:20 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో మరోమారు పర్యటించనున్నారు. వరంగల్‌లో కొత్తగా నిర్మించిన టెక్స్‌టైల్ పార్కును ప్రారంభించేందుకు ప్రధాని మోడీ వస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం కర్నాటక రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవున్న ప్రధాని మోడీ, సోమవారంతో తన ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకోన్నారు. ఆ మరుసటి రోజు అంటే మంగళవారం ఆయన తెలంగాణ పర్యటనకు వస్తున్నట్టు సమాచారం. 
 
కాగా, గత నెలలో ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలును ఆయన ప్రారంభించారు. ఇందుకోసం ఆయన సికింద్రాబాద్‌కు వచ్చారు. అదే రోజున ఆయన పలు అభివృద్ధి పథకాలకు కూడా శంకుస్థాపనలు చేశారు. ఇపుడు మరోమారు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments