Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో మూడు రోజులు మకాం వేయనున్న ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (16:39 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు బస చేయనున్నారు. ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇక్కడే ఉండనున్నారు. తెలంగాణా రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టిసారించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ గడ్డపై మరింతగా బలం పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ నేతలు తెలంగాణాపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. 
 
ఇదిలావుంటే, ఈ నెల 15వ తేదీపైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ నగరంలో నిర్వహించేలా ప్లాన్ చేశారు. మూడు రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనుంది. ఈ సమావేశాలకు ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. 
 
అలాగే, ఈ కార్యవర్గ సమావేశాలకు దేశం నలు మూలల నుంచి దాదాపు 300 నుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. అయితే, ఈ సమావేశాలను హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లేదా నోవాటెల్ లేదా తాజ్‌కృష్ణ నక్షత్ర హోటళ్లలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. భద్రతగా  పరంగా అన్ని అంశాలను పరిగణలోని తీసుకున్న తర్వాత ఈ కార్యవర్గ సమావేశాలు జరిగే వేదికను ఖరారు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments