Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేష‌న్ త‌ర‌హాలో బ‌స్టాండుల్లోనూ ప్లాట్‌ఫాం టిక్కెట్

హైద‌రాబాద్ : ఎవ‌రికైనా సెండాఫ్ ఇవ్వ‌డానికి, రైల్వే స్టేష‌న్లోకి వెళ్లాలంటే ప్లాట్ ఫాం టిక్కెట్ త‌ప్ప‌నిస‌రి. ఇపుడు తెలంగాణా ప్ర‌భుత్వం ఈ ఆలోచ‌న‌ను ఆర్టీసీకి ఆపాదిస్తోంది. ఇక నుంచి తెలంగాణలోని బస్టాండ్లలోకి వెళ్లాలన్నా... ప్లాట్‌ ఫాం టికెట్ ఉండాల్సింద

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (18:28 IST)
హైద‌రాబాద్ : ఎవ‌రికైనా సెండాఫ్ ఇవ్వ‌డానికి, రైల్వే స్టేష‌న్లోకి వెళ్లాలంటే ప్లాట్ ఫాం టిక్కెట్ త‌ప్ప‌నిస‌రి. ఇపుడు తెలంగాణా ప్ర‌భుత్వం ఈ ఆలోచ‌న‌ను ఆర్టీసీకి ఆపాదిస్తోంది. ఇక నుంచి తెలంగాణలోని బస్టాండ్లలోకి వెళ్లాలన్నా... ప్లాట్‌ ఫాం టికెట్ ఉండాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని ముఖ్యమైన బస్టాండ్లలో ప్లాట్ ఫాం టికెట్‌ను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. 
 
అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ఆర్టీసీ ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించింది. వచ్చే జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. టికెట్ ధర రూ.5 ఉండొచ్చని తెలుస్తోంది. మొదట ఈ విధానాన్ని హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా బస్టాండ్లలో ప్లాట్ ఫాం టికెట్లు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments