Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేష‌న్ త‌ర‌హాలో బ‌స్టాండుల్లోనూ ప్లాట్‌ఫాం టిక్కెట్

హైద‌రాబాద్ : ఎవ‌రికైనా సెండాఫ్ ఇవ్వ‌డానికి, రైల్వే స్టేష‌న్లోకి వెళ్లాలంటే ప్లాట్ ఫాం టిక్కెట్ త‌ప్ప‌నిస‌రి. ఇపుడు తెలంగాణా ప్ర‌భుత్వం ఈ ఆలోచ‌న‌ను ఆర్టీసీకి ఆపాదిస్తోంది. ఇక నుంచి తెలంగాణలోని బస్టాండ్లలోకి వెళ్లాలన్నా... ప్లాట్‌ ఫాం టికెట్ ఉండాల్సింద

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (18:28 IST)
హైద‌రాబాద్ : ఎవ‌రికైనా సెండాఫ్ ఇవ్వ‌డానికి, రైల్వే స్టేష‌న్లోకి వెళ్లాలంటే ప్లాట్ ఫాం టిక్కెట్ త‌ప్ప‌నిస‌రి. ఇపుడు తెలంగాణా ప్ర‌భుత్వం ఈ ఆలోచ‌న‌ను ఆర్టీసీకి ఆపాదిస్తోంది. ఇక నుంచి తెలంగాణలోని బస్టాండ్లలోకి వెళ్లాలన్నా... ప్లాట్‌ ఫాం టికెట్ ఉండాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని ముఖ్యమైన బస్టాండ్లలో ప్లాట్ ఫాం టికెట్‌ను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. 
 
అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ఆర్టీసీ ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించింది. వచ్చే జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. టికెట్ ధర రూ.5 ఉండొచ్చని తెలుస్తోంది. మొదట ఈ విధానాన్ని హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా బస్టాండ్లలో ప్లాట్ ఫాం టికెట్లు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments