Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ పతాక రూపకర్త పింగళికి జనసేన అధ్యక్షుడు నివాళి

మన జాతీయ పతాకాన్ని రూపొందించిన స్వర్గీయ పింగళి వెంకయ్యకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. గురువారం స్వర్గీయ పింగళి వెంకయ్య జయంతి. ఈ సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్ మాదాపూర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని నిర

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (15:49 IST)
మన జాతీయ పతాకాన్ని రూపొందించిన స్వర్గీయ పింగళి వెంకయ్యకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. గురువారం స్వర్గీయ పింగళి వెంకయ్య జయంతి. ఈ సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్ మాదాపూర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకయ్య చిత్రపటానికి పవన్ కళ్యాణ్ పూలమాల వేసి, జ్యోతి వెలిగించి అంజలి ఘటించారు.
 
స్వాతంత్య్ర పోరాటంలో వెంకయ్య త్యాగ నిరతిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం తదితరులు పాల్గొన్నారు. 
 
జనసేన కరదీపిక ఆవిష్కారం
 
జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు, లక్ష్యాలను తెలియచేసే కరదీపికను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురువారం ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments