Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కాటేసిన పినతండ్రి... సుఖపెట్టి.. సుఖపడమని చెప్పిన తల్లి...

సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్ జిల్లాలో జరిగింది. కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ మానవ మృగం.. కుమార్తె వరుసయ్యే 14 యేళ్ల బాలిక కాటేశాడు.

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (15:38 IST)
సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్ జిల్లాలో జరిగింది. కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ మానవ మృగం.. కుమార్తె వరుసయ్యే 14 యేళ్ల బాలిక కాటేశాడు. ఫలితంగా ఆ బాలిక గర్భంధరించింది. ఈ సంఘటనలో బాలిక తల్లికూడా తనవంతు సహకారం అందించడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
దివాస్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి పినతండ్రి విజయ్ బైరాగితో కలిసి ఉంటున్నారు. ఆ బాలికపై కన్నేసిన పినతండ్రి.. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పశువులా మీదపడి కామవాంఛ తీర్చుకున్నారు. ఆ మరుసటిరోజు నుంచి ప్రతి రోజూ అత్యాచారం చేయసాగాడు. అలా గత ఐదు నెలలుగా ఆ కామాంధుడికి దాసోహమైపోయింది. ఈ విషయం తెలుసుకున్న కన్నతల్లి కూడా ఆ కామాంధుడిని మందలించాల్సిపోయి... కుమార్తెనే ప్రోత్సహిస్తూ, వెళ్లి సుఖపెట్టి.. సుఖపడు అంటూ ప్రోత్సహించింది. 
 
ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురైంది. వాంతులు చేసుకోవడంతో ఆమెను బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలికను పరిశీలించగా, మూడు నెలల గర్భవతి అని తేలింది. ఈ విషయాన్ని వైద్యులు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విజయ్ బైరాగిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం