ప్రయాణికుల డిమాండ్ : ఈ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్ల పొడగింపు

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (08:58 IST)
దీపావళి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపింది. అయితే, దీపావళి పండుగ గడిచిపోయినప్పటికీ ప్రయాణికుల రద్దీ మాత్రం తగ్గలేదు. దీంతో ఈ ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీంతో 27వ తేదీ గురువారం నుంచి 31వ తేదీ సోమవారం వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపనుంది. 
 
27న సికింద్రాబాద్ - యశ్వంత్‌పూర్, 28న యశ్వంత్‌పూర్ - సికింద్రాబాద్, 30న తిరుపతి - సికింద్రాబాద్, 31న సికింద్రాబాద్ - తిరుపతి, 30న కాచిగూడ - యశ్వంత్‌పూర్, 31న యశ్వంత్‌పూర్ - కాచిగూడ, 28న కాచిగూడ - పూరి, 29న సంత్రాగచ్చి - సికింద్రాబాద్, 28న నాందేడ్ - విశాఖపట్టణం, 29న విశాఖపట్టణం - నాందేడ్ మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్ళను నడిపేలా దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments