Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికుల డిమాండ్ : ఈ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్ల పొడగింపు

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (08:58 IST)
దీపావళి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపింది. అయితే, దీపావళి పండుగ గడిచిపోయినప్పటికీ ప్రయాణికుల రద్దీ మాత్రం తగ్గలేదు. దీంతో ఈ ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీంతో 27వ తేదీ గురువారం నుంచి 31వ తేదీ సోమవారం వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపనుంది. 
 
27న సికింద్రాబాద్ - యశ్వంత్‌పూర్, 28న యశ్వంత్‌పూర్ - సికింద్రాబాద్, 30న తిరుపతి - సికింద్రాబాద్, 31న సికింద్రాబాద్ - తిరుపతి, 30న కాచిగూడ - యశ్వంత్‌పూర్, 31న యశ్వంత్‌పూర్ - కాచిగూడ, 28న కాచిగూడ - పూరి, 29న సంత్రాగచ్చి - సికింద్రాబాద్, 28న నాందేడ్ - విశాఖపట్టణం, 29న విశాఖపట్టణం - నాందేడ్ మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్ళను నడిపేలా దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments