Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ దంపతుల పంచలోహ విగ్రహం : మంత్రి కేటీఆర్‌కు బహుమతి

Webdunia
బుధవారం, 28 జులై 2021 (09:47 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - శోభ దంపతుల పంచలోహ చిత్రాలతో ఓ చిత్రపటాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. దీన్ని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తయారు చేయించారు. ఈ పంచలోహ చిత్రపటాన్ని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు అందేశారు. ఇటీవల కేటీఆర్ పుట్టిన రోజు వేడుక జరిగింది. ఆ రోజన ఈ పటాన్ని అందజేశారు. 
 
ఇద్దరు ప్రముఖ శిల్పులు 3 నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేటీఆర్‌ పుట్టినరోజు నాడు మహబూబ్‌నగర్‌లో ముక్కోటి వృక్షార్చన, రక్తదానం, దివ్యాంగులకు త్రిచక్ర మోటారు వాహనాలను పంపిణీ చేశామన్నారు. 
 
ఈ సందర్భంగా కేటీఆర్‌ ఇది తనకెంతో అపురూపమైన కానుక అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసగౌడ్‌ కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షితలు కూడా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments