Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోల్తాపడిన ట్రాక్టర్‌.. 20 మంది కూలీలకు గాయాలు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (09:33 IST)
మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురులో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడ్డారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి నుంచి 30 మంది ఇసుక ఎత్తేందుకు ట్రాక్టర్‌లో వెళ్తున్నారు.

అయితే కొద్దిదూరం వెళ్లిన ట్రాక్టర్‌ ఉదయం 6 గంటల ప్రాంతంలో అదుపు తప్పిన ట్రాక్టర్‌ బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న 20 మంది కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

గాయపడినవారిని 108 అంబులెన్సులో సమీపంలోని దవాఖానకు తరలించారు. అయితే అందులో నలుగురికి తీవ్రంగా గాయాలవడంతో మహబూబాబాద్‌లోని జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments