రాహుల్ సభకు అనుమతి నిరాకరించిన ఓయూ గవర్నింగ్ బాడీ

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (14:26 IST)
కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆ తర్వాత 7వ తేదీన హైదరాబాద్ నగరానికి రానున్నారు. దీన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు టి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 
ఈ సభను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయాలని భావించి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వినతిని తిరస్కరిస్తున్నట్టు ఓయూ పాలకమండలి శనివారం ఓ ప్రకటన జారీచేసింది. 
 
మే ఆరో తేదీన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే రాహుల్ గాంధీ అదే రోజున వరంగల్‌లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఓయూలో కూడా బహిరంగ సభను నిర్వహించేందుకు టీ కాంగ్రెస్ ప్లాన్ చేయగా, అందుకు ఓయూ గవర్నింగ్ బాడీ అనుమతి నిరాకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments