Webdunia - Bharat's app for daily news and videos

Install App

OU Exams: చివరి సెమిస్టర్ విద్యార్థులకు అలెర్ట్

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (17:17 IST)
తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలను జూలై మొదటివారంలో జరగనున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీ తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చివరి సెమిస్టర్ విద్యార్ధులు ఈ నెల 22వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి వుంటుంది.
 
అలాగే రూ. 300 ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకు చెల్లించేందుకు అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు సూచించాయి. పరీక్షల ఫీజు, టైం టేబుల్, ఇతరత్రా విషయాల కోసం విద్యార్ధులు ఓయూ అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని వర్సిటీ అధికారులు సూచించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments