Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహబూబాబాద్‌లో పేదల స్థలాల కూల్చివేత

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (13:12 IST)
మహబూబాబాద్‌లో పేదల స్థలాలను కూల్చివేశారు. మహబూబాబాద్‌ కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్వే నెంబర్ 255/1లోని ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. 
 
గుడిసెలను తొలగించకూడదని.. స్థానికులు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments