Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మహిళా టెక్కీ ఆత్మహత్య, కారణం ఏంటి?

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (15:22 IST)
హైదరాబాదులోని బేగంపేట ప్రాంతంలో వున్న సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్లో వుంటున్న రాజ్యలక్ష్మి అనే మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 25 ఏళ్లు. ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్నది తెలియరాలేదు. 
 
జూబ్లిహిల్స్‌లో వున్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నది. ఒడిశా గంజాం జిల్లాలోని స్వప్నేశ్వర్ ప్రాంతానికి చెందిన ఈమె కొన్ని నెలల క్రితమే హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఉమెన్స్ హాస్టల్లో వుంటోంది. 
 
బుధవారం నాడు అందరూ తమ విధులకు వెళ్లిపోయినా ఆమె మాత్రం వెళ్లలేదు. రాత్రి పొద్దుపోయాక తన రూమ్మేట్ నవీన గదికి వచ్చి చూడగా రాజ్యలక్ష్మి చున్నీతో ఫ్యానుకి ఉరి వేసుకుని కనిపించింది. దీంతో విషయాన్ని పోలీసులకు చెప్పారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాకపోవడంతో ఆమె ఆత్మహత్యకు కారణం ఏంటన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments