Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మహిళా టెక్కీ ఆత్మహత్య, కారణం ఏంటి?

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (15:22 IST)
హైదరాబాదులోని బేగంపేట ప్రాంతంలో వున్న సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్లో వుంటున్న రాజ్యలక్ష్మి అనే మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 25 ఏళ్లు. ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్నది తెలియరాలేదు. 
 
జూబ్లిహిల్స్‌లో వున్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నది. ఒడిశా గంజాం జిల్లాలోని స్వప్నేశ్వర్ ప్రాంతానికి చెందిన ఈమె కొన్ని నెలల క్రితమే హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఉమెన్స్ హాస్టల్లో వుంటోంది. 
 
బుధవారం నాడు అందరూ తమ విధులకు వెళ్లిపోయినా ఆమె మాత్రం వెళ్లలేదు. రాత్రి పొద్దుపోయాక తన రూమ్మేట్ నవీన గదికి వచ్చి చూడగా రాజ్యలక్ష్మి చున్నీతో ఫ్యానుకి ఉరి వేసుకుని కనిపించింది. దీంతో విషయాన్ని పోలీసులకు చెప్పారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాకపోవడంతో ఆమె ఆత్మహత్యకు కారణం ఏంటన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments