Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎమ్మెల్యీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత.. ఏకగ్రీవమేనా?

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (11:42 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మళ్లీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెరాస అధినాయకత్వం ప్రకటించింది. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఆమెను ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఆమె మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎమ్మెల్సీ కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
ప్రస్తుతం ఆమె స్థానిక సంస్థల కోటాలోనే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈమె పదవీకాలం త్వరలోనే ముగియనుంది. దీంతో ఆమెను మరోమారు శాసనమండలికి పంపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 
 
కాగా, గతంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్కడ నుంచి కవిత ఎమ్మెల్సీగా పోటీచేసి ఎన్నికయ్యారు. ఇపుడు మరోమారు ఆమె మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments