Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎమ్మెల్యీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత.. ఏకగ్రీవమేనా?

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (11:42 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మళ్లీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెరాస అధినాయకత్వం ప్రకటించింది. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఆమెను ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఆమె మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎమ్మెల్సీ కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
ప్రస్తుతం ఆమె స్థానిక సంస్థల కోటాలోనే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈమె పదవీకాలం త్వరలోనే ముగియనుంది. దీంతో ఆమెను మరోమారు శాసనమండలికి పంపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 
 
కాగా, గతంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్కడ నుంచి కవిత ఎమ్మెల్సీగా పోటీచేసి ఎన్నికయ్యారు. ఇపుడు మరోమారు ఆమె మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments