పబ్‌లో పట్టుబడిన నిహారిక కొణిదెల - జూబ్లీహిల్స్ సీఐ సస్పెండ్

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (12:25 IST)
హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటళ్ళల్ రాడిసన్ బ్లూ ప్లాజాలో పుడ్డింగ్, మింక్ పబ్‌లపై ఆదివారం తెల్లవారుజామున జూబ్లీ హిల్స్ పోలీసులు ఆక్మికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో తెలుగు బిగ్ బాస్ టైటిల్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు.. మెగా డాటర్ నిహారిక కొణిదెలతో పాటు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పబ్ నిబంధనలను ఉల్లంఘించి, మూసివేసిన గంటల తర్వాత పబ్ నడపడంతో పోలీసులు పబ్‌పై దాడులు నిర్వహించాయి. ఆ సమయంలో పబ్‌లో ఉన్నవారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి నుంచి వివరాలు సేకరించి వదిలివేశారు. స్టేషన్‌కు తరలించిన వారిలో సినీ సెలెబ్రిటీల పిల్లలు కూడా ఉండటంతో ఈ వ్యవహరంపై పోలీసు పెద్దలపై ఒత్తిడి పెరిగింది. దీంతో పబ్‌పై దాడి చేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు చేపట్టారు. 
 
ఈ పబ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న వ్యవహారంలో జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శివచంద్రును పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే, ఏసీపీకి చార్జిమెమో జారీ చేశారు. ఈ పబ్‌పై దాడి వ్యవహారం ఇపుడు హైదరాబాద్ నగరంలో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments