Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటికి వెళుతూ వరుడు మృతి - ఆస్పత్రిలో వధువు మృతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (15:22 IST)
హైదరాబాద్ నగరంలో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. తమ వివాహం ముగిసిన తర్వాత అత్తారింటికి వధూవరులిద్దరూ వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరుడు అక్కడే ప్రమాదస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో వధూవరులిద్దరూ మృతి చెందడం ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన కనిమొళి అనే యువతితో తిరుపతిలో అట్టహాసంగా వివాహం జరిగింది. అక్కడ నుంచి వధూవరిలిద్దరూ చెన్నైకు కారులో బయలుదేరారు. 
 
ఈ కారు మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వరుడు ప్రమాదస్థలిలోనే చనిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువును ఆస్పత్రికి తరలించగా, వధువు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments