Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటికి వెళుతూ వరుడు మృతి - ఆస్పత్రిలో వధువు మృతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (15:22 IST)
హైదరాబాద్ నగరంలో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. తమ వివాహం ముగిసిన తర్వాత అత్తారింటికి వధూవరులిద్దరూ వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరుడు అక్కడే ప్రమాదస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో వధూవరులిద్దరూ మృతి చెందడం ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన కనిమొళి అనే యువతితో తిరుపతిలో అట్టహాసంగా వివాహం జరిగింది. అక్కడ నుంచి వధూవరిలిద్దరూ చెన్నైకు కారులో బయలుదేరారు. 
 
ఈ కారు మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వరుడు ప్రమాదస్థలిలోనే చనిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువును ఆస్పత్రికి తరలించగా, వధువు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments