Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటికి వెళుతూ వరుడు మృతి - ఆస్పత్రిలో వధువు మృతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (15:22 IST)
హైదరాబాద్ నగరంలో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. తమ వివాహం ముగిసిన తర్వాత అత్తారింటికి వధూవరులిద్దరూ వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరుడు అక్కడే ప్రమాదస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో వధూవరులిద్దరూ మృతి చెందడం ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన కనిమొళి అనే యువతితో తిరుపతిలో అట్టహాసంగా వివాహం జరిగింది. అక్కడ నుంచి వధూవరిలిద్దరూ చెన్నైకు కారులో బయలుదేరారు. 
 
ఈ కారు మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వరుడు ప్రమాదస్థలిలోనే చనిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువును ఆస్పత్రికి తరలించగా, వధువు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments