Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టైమ్.. వైద్యుల నిర్లక్ష్యం.. శిశువుకు సరైన వైద్యం అందక మృతి

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (16:51 IST)
కరోనా సమయంలో వైద్యులు దేవుళ్లుగా మారిపోయారు. ఓ వైపు వైద్యులు కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తూ ప్రాణాలను నిలపెడుతుంటే కొంతమంది వైద్యులు మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలను తీసేస్తున్నారు. ఇలాంటి విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఏకంగా వైద్యుల నిర్లక్ష్యంతో ముక్కుపచ్చలారని శిశువు మృతి చెందింది.
 
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా కంది ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల శిశువు మృతి చెందింది. వికారాబాద్ మండలం అంతగిరి పల్లికి చెందిన ప్రవీణ్ గౌడ్ చాముండేశ్వరి దంపతులు. 
 
ఇక గర్భవతి అయిన చాముండేశ్వరి ఇటీవలే కందిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆ తర్వాత వైద్యుల నిర్లక్ష్యంతో శిశువుకు వైద్యం అందించకపోవడంతో మూడు రోజుల్లోనే మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం