Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుగులు మందు తాగి నవ వరుడు ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (21:59 IST)
నవవరుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామలోని పెద్దపహాడ్‌లో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకు మళ్లీ వైభవంగా పెళ్లిచేస్తానంటూ యువతి తండ్రి వారిని నమ్మించి గ్రామానికి రప్పించాడు. అయితే యువతిని పంపకుండా వేధింపులకు గురిచేయడంతో వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా.. ఈ వ్యవహారాన్ని పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని సూచించారు. 
 
అమ్మాయి పేరుపై ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయాలని పెద్ద మనుషుల తీర్మానించగా.. అందుకు యువతి తండ్రి అంగీకరించలేదు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన వరుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Sequel: కాంతారా చాప్టర్ వన్‌కు కేరళతో వచ్చిన కష్టాలు.. సమస్య పరిష్కరించకపోతే..?

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments