Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 నుంచి నర్సాపూర్ - యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైలు

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (11:41 IST)
నర్సాపూర్ - యశ్వంత్‌పూర్ ప్రాంతాల మధ్య ఈ నెల నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైలు అందుబాటులోకి వచ్చింది. 07687, 07688 అనే నంబరుతో నడిచే రైలు నర్సాపూర్ నుంచి ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో 5వ తేదీన మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి నర్సాపూర్‌కు తర్వాత రోజు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. 
 
ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సారావు పేట, దొనకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, డోన్, అనంతపురం, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం స్టేషన్లలో ఆగుతుందని, ఈ రైలులో ప్రయాణం చేయదలచిన వారు రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments