ఇ-రేస్ ఈవెంట్... ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నారా బ్రాహ్మణి

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2023 (19:48 IST)
Nara Bramhani
భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా ఇ-రేస్ ఈవెంట్ ఇటీవల హుస్సేన్ సాగర్ - ఎన్టీఆర్ గార్డెన్స్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు క్రీడాభిమానులతో పాటు వీఐపీల వరకు పెద్ద సంఖ్యలో హాజరైనారు. ఈ కార్యక్రమం సక్సెస్‌ఫుల్ అయ్యిందని తెలంగాణ సర్కారు పేర్కొంది. 
 
వరుసగా రెండు రోజులు ఈవెంట్‌లో కనిపించిన వీఐపీలలో ఆమె ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఒకరు. 
 
ఇంతకుముందు చాలామందికి తెలియని రేసింగ్ ఈవెంట్‌లపై ఆమె ఆసక్తిని ఇది చూపించింది. నారా బ్రాహ్మణి బహుముఖ ప్రజ్ఞావంతురాలు, ఇటీవల లేహ్-లడఖ్‌లో ఆమె బైక్ ట్రెక్కింగ్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 
 
నందమూరి హీరో బాలకృష్ణ కుమార్తె అయిన బ్రాహ్మణి విజయవంతమైన వ్యాపారవేత్త, డెయిరీ మేజర్ హెరిటేజ్ ఫుడ్స్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. నారా బ్రాహ్మణి రేసింగ్ వంటి సాహస క్రీడల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. 
 
ప్రస్తుతం ఇ-రేస్ ఈవెంట్‌లోనూ అదరగొట్టారు. ఈ ఈవెంట్‌కు నారా బ్రాహ్మణితో పాటు ఆమె కుమారుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి కూడా హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments