Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రిలో శివాలయం ప్రహరీకి నంది విగ్రహాలు

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (06:12 IST)
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. అనుబంధ ఆలయమైన శివాలయం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు శివాలయం ముఖమండపం ఎదుట ధ్వజ స్తంభానికి వెనుక వైపు ఉన్న ఆవరణలో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకర్షణీయంగా ఉండేలా శివాలయ ప్రధానాలయం ముఖమండపం చుట్టూ ఉన్న పిలర్ల మధ్యలో ఇత్తడితో తయారు చేసిన గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు.

బుధవారం శివాలయం చుట్టూ ప్రహరీ పై నంది విగ్రహాలను అమర్చే పనులు ఊపందుకున్నాయి. ప్రహరీ చుట్టూ మొత్తం 32 నంది విగ్రహాలు, దక్షిణవైపు ప్రహరీకి 17, ఉత్తరం వైపు 15 నందులను అమరుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments