డిసెంబ‌ర్ 25న భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (06:10 IST)
ముక్కోటి ఉత్స‌వాల‌కు భ‌ద్రాచ‌లం సీతా రామ‌య్య ఆల‌యంలో ముహుర్తం ఖ‌రారైంది. డిసెంబ‌ర్ 15 నుంచి జ‌న‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ఏకాద‌శి ప్ర‌యుక్త అధ్య‌య‌నోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు.

డిసెంబ‌ర్ 24న శ్రీ సీతారామ‌చంద్ర‌స్వామి వారికి తెప్పోత్స‌వం జ‌ర‌గ‌నుంది. 25న ముక్కోటి ఏకాదశి, ఉత్త‌ర ద్వార‌ ద‌ర్శ‌నం వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఈ వేడుక‌ల‌కు సంబంధించి ఆల‌య అధికారులు ఏర్పాట్లు చేయ‌నున్నారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments