Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిలాబాద్‌లో వింత - పాలు తాగుతున్న నందీశ్వరుడు

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (14:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఓ వింత చోటుచేసుకుంది. నందీశ్వరుడు పాలు తాగుతున్నాడు. ఈ వింతను కళ్లారా చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాసులు ఈ ఆలయానికి క్యూకట్టారు. 
 
ఆదిలాబాద్ జిల్లా క్రాంతినగర్‌లోని శివాలయంలో ఈ వింత ఘటన జరిగింది. ఈ ఆలయం గాండ్ల గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న నందికి పాలు పోయగా పూర్తిగా తాగేసింది. అదీకూడా మహాశివరాత్రి మహోత్సవం తర్వాతం ఇలాంటిది జరగడంతో ఇదంతా ఆ పరమశివుడి మహత్మ్యమని భక్తులు నమ్ముతున్నారు. 
 
గతంలో వినాయకుడు పాలుతాగడం, సాయిబాబా విభూతి రాల్చడం, శ్రీరాముడు కన్నీళ్లు పెట్టుకోవడం వంటి సంఘటనలు గతంలో తెలుగు రాష్ట్రాల్లో చూశాం. ఇపుడు నందీశ్వరుడు పాలు తాగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments