Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ కస్టడీకి సామూహిక అత్యాచార కేసు నిందితుడు

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (12:43 IST)
హైదరాబాద్ నగరంలోనే కలకలం రేపిన సామూహిక అత్యాచార కేసు నిందితుడిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, బుధవారం పోలీసులు కీలక ఆధారాలను సంపాదించారు. 
 
దీంతో ఏ1 నిందితుడుగా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నిందితుడిని పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. 
 
మరోవైపు, ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారు. వారిలో సాదుద్దీన్ ఒకరి. ఈ కామాంధుడు ఒక్కడే మేజర్. మిగిలిన వారంతా మైనర్లు. దీంతో మంగళవారం రాత్రి కోర్టు అనుమతితో జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు... మిగిలిన మైనర్ నిందితులను జ్యువైనల్ హోంకు తరలించారు. తాజాగా కోర్టు అనుమతితో సాదుద్దీన్‌ను పోలీసులు గురువారం తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments