పోలీస్ కస్టడీకి సామూహిక అత్యాచార కేసు నిందితుడు

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (12:43 IST)
హైదరాబాద్ నగరంలోనే కలకలం రేపిన సామూహిక అత్యాచార కేసు నిందితుడిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, బుధవారం పోలీసులు కీలక ఆధారాలను సంపాదించారు. 
 
దీంతో ఏ1 నిందితుడుగా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నిందితుడిని పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. 
 
మరోవైపు, ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారు. వారిలో సాదుద్దీన్ ఒకరి. ఈ కామాంధుడు ఒక్కడే మేజర్. మిగిలిన వారంతా మైనర్లు. దీంతో మంగళవారం రాత్రి కోర్టు అనుమతితో జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు... మిగిలిన మైనర్ నిందితులను జ్యువైనల్ హోంకు తరలించారు. తాజాగా కోర్టు అనుమతితో సాదుద్దీన్‌ను పోలీసులు గురువారం తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments