Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములుగులో ఆర్టీసీ బస్సుకు నిప్పు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (11:49 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో గుర్తుతెలియని దండగులు ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు. నైట్ హాల్టింగ్ చేసిన సమయంలో ఈ బస్సుకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసినట్టు తెలుస్తుంది. దీంతో బస్సు వెనుకభాగం స్వల్పంగా కాలిపోయింది. ఈ విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్‌లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. 
 
కాగా, రాత్రిపూట బస్సు నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు డ్రైవర్ కండక్టర్‌లను అప్రమత్తం చేసి వారిని బస్సు నుంచి కిందకు దించేశారు. ఆ తర్వాత బస్సు మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిప్పు పెట్టిన దుండగుల కోసం గాలిస్తున్నారు. ఎవరైనా అకతాయిలు ఈ పని చేశారా లేక మావోయిస్టులా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments