Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ నాగుపాములను పెంచుతున్నారు: అసదుద్దీన్‌ ఓవైసీ

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (08:16 IST)
ప్రధాని మోడీ నాగుపాములను పెంచుతున్నారని, ఏదో ఒకరోజు మిమ్మల్ని కాటేస్తాయని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు.

ఢిల్లి ఘటనపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు.  ట్రంప్‌ పర్యటన సమయంలో ఢిల్లిలో అల్లర్లు చాలా సిగ్గుచేటని అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు. ఢిల్లిలో జరిగిన హింస ఘటనపై చింతిస్తున్నానన్నారు.

రతన్‌లాల్‌, ఫుర్‌ఖాన్‌ చనిపోవడం బాధాకరమన్నారు. ఆందోళనకారులతో కలిసి ఢిల్లి పోలీసులు రాళ్లు విసురుతున్నారన్నారు.

ఢిల్లిలో శాంతియుత వాతావరణం కల్పించాలని ప్రధాని, హోంశాఖ మంత్రిని కోరుతున్నానన్నారు. ఎన్‌పీఆర్‌పై స్టే తీసుకురావాలని మరోసారి కేసీఆర్‌ను కలుస్తామన్నారు. స్టే తీసుకురావడంలో టీఎస్‌ హోంమంత్రి సహకరించాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments