MMTS నుంచి గుడ్‌న్యూస్- 50 శాతం తగ్గిన ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధరలు

Webdunia
మంగళవారం, 3 మే 2022 (19:55 IST)
MMTS
ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్) ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రో, డీజిల్ ధరలు పెరుగుతున్న వేళ వరుసగా రవాణా చార్జీలు పెరుగుతున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా  ఎంఎంటీఎస్‌ మాత్రం టికెట్‌ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
 
ఇందులో భాగంగా ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ జర్నీ టిక్కెట్ ధరలు తగ్గిపోనున్నాయి. ఫస్ట్‌ క్లాస్‌ జర్నీ టికెట్ ధర 50 శాతం తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు ఈనెల 5వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. 
 
సికింద్రాబాద్ - ఫలక్ నుమా- లింగంపల్లి మధ్య నడిచే రైళ్లల్లో ప్రయాణికులకు ఈ టిక్కెట్ ధరల తగ్గింపుతో ప్రయోజనం చేకూరనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments