Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యే పీఏకు కరోనా.. హోం క్వారంటైన్‌కు రాజా సింగ్

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (10:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు వరుసగా కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే అధికార పక్షానికి చెందిన ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజా సింగ్ గన్‌మ్యాన్‌కి ఈ వైరస్ సోకింది. దీంతో ఎమ్మెల్యే రాజా సింగ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈయనకు శనివారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. 
 
కాగా, తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకు 300కు పైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెల్సిందే. శుక్రవారం ఒక్క రోజే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 499 కేసులు నమోదుకాగా, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 329 కేసులు నమోదయ్యాయి. ఇది హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితికి అద్దంపడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments