Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలిక అత్యాచారం కేసు.. ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (13:04 IST)
హైదరాబాదులో పబ్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితుడైన ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే కొడుకుతో సహా మొత్తం ఆరుగురిపై పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు.
 
అయితే ఈ ఘటనపై అధికార టీఆర్ఎస్‌ పార్టీపై విపక్షాలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని కాపాడుతున్నారంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. 
 
అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు మీడియాకు చూపించారు కూడా.
 
ఈ నేపథ్యంలో మైనర్లు ఉన్న ఫోటోలు, వీడియోలు మీడియా ముందు పెట్టారనే అభియోగంతో రఘునందన్‌రావుపై అబిడ్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments