Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో ట్రాక్‌పైకి గంటపాటు నిలిచిపోయిన వ్యక్తి.. చివరికి?

Webdunia
సోమవారం, 2 మే 2022 (22:53 IST)
సికింద్రాబాద్ వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తి మెట్రో ట్రాక్‌పైకి రావడంతో ఓ గంట పాటు సింగిల్ ట్రాక్‌పైనే నిలిచిపోయాడు. దీంతో రైలు ఆగిపోయింది. 
 
వివరాల్లోకెళ్తే.. సికింద్రాబాద్ వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తి మెట్రో ట్రాక్‌పైకి అడ్డంగా వచ్చాడు. దాంతో అది గుర్తించిన మెట్రో సిబ్బంది, అధికారుల సుమారు గంట పాటు ఆ మార్గంలో సింగిల్ ట్రాక్‌పై మెట్రో రైలును నడిపారు. 
 
ఈ క్రమంలో మెట్రో ట్రాక్‌పై వెళ్లిన యువకుడిని సిబ్బంది పట్టుకుని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం యధావిధిగా మెట్రో ట్రెన్స్‌ను పునరుద్ధరణ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments