Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో ట్రాక్‌పైకి గంటపాటు నిలిచిపోయిన వ్యక్తి.. చివరికి?

Webdunia
సోమవారం, 2 మే 2022 (22:53 IST)
సికింద్రాబాద్ వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తి మెట్రో ట్రాక్‌పైకి రావడంతో ఓ గంట పాటు సింగిల్ ట్రాక్‌పైనే నిలిచిపోయాడు. దీంతో రైలు ఆగిపోయింది. 
 
వివరాల్లోకెళ్తే.. సికింద్రాబాద్ వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తి మెట్రో ట్రాక్‌పైకి అడ్డంగా వచ్చాడు. దాంతో అది గుర్తించిన మెట్రో సిబ్బంది, అధికారుల సుమారు గంట పాటు ఆ మార్గంలో సింగిల్ ట్రాక్‌పై మెట్రో రైలును నడిపారు. 
 
ఈ క్రమంలో మెట్రో ట్రాక్‌పై వెళ్లిన యువకుడిని సిబ్బంది పట్టుకుని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం యధావిధిగా మెట్రో ట్రెన్స్‌ను పునరుద్ధరణ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments