Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరం - దగ్గుకు మాత్రలు కావాలంటే ఇకపై వివరాలు ఇవ్వాల్సిందే.. ఎక్కడ?

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (17:58 IST)
కరోనా వైరస్ వ్యాప్తి విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ వైరస్‌కు అడ్డుకట్టపడటం లేదు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థతుల్లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇకపై తెలంగాణలో ఫీవర్ సర్వైలెన్స్‌లోనికి మెడికల్ షాపులు రానున్నాయి. మెడికల్ షాపులు ఫీవర్ సర్వైలైన్స్‌లోకి భాగస్వామ్యం చేస్తూ శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటివాటికి మాత్రలు కొనుగోలు చేస్తే వారి వివరాలను సేకరించాలని మెడికల్‌ షాపులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. 
 
అయితే, ఈ వివరాలను సేకరించిన తర్వాత సర్కారు ఏం చేస్తుందన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఈ వివరాలు ద్వారా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడేవారిని గుర్తించి, వారికి కరోనా పరీక్షలు చేసేందుకే ఈ తరహా నిర్ణయం తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే.. మెడికల్ షాపుల్లో టాబ్లెట్స్ కొనేవారికి ఇది ఒకింత షాకింగ్ విషయమేనని చెప్పుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments