Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ ఫంగస్ కలకలం : కామారెడ్డిలో వైద్యాధికారి మృతి

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (13:34 IST)
ఒకవైపు కరోనా వైరస్ భీతి తొలగిపోకముందే.. ఇపుడు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఇప్పటికే అనేక మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఇలాంటి వారిలో పలువురు మృత్యువాతకూడా పడుతున్నారు. ఈక్రంలో తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డిలో బ్లాక్ ఫంగస్ దెబ్బకు ఓ వైద్యాధికారి మృత్యువాతపడ్డారు. 
 
కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన మెడికల్‌ ఆఫీసర్‌ గోవర్ధన్‌ను ఈ వైరస్ సోకి చనిపోయారు. ప్రస్తుతం ధర్పల్లి హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్‎గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం హైదరాబాద్‎లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోవర్ధన్ మృతి చెందాడు. కాగా, 20 రోజుల క్రితం తన తల్లి కరోనా వైరస్‎తో పోరాడి మృతి చెందింది. తల్లి మృతి చెందిన తర్వాత కొడుకు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments