అగ్నికి ఆహుతైన వారసత్వ సంపద - రూ.20 కోట్ల బుగ్గిపాలు

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (10:57 IST)
సికింద్రాబాద్ నగరంలో వారసత్వ సంపద అగ్నికి ఆహుతైంది. మొత్తం రూ.20 కోట్ల విలువ చేసే ఆస్తి బుగ్గిపాలైంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ క్లబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అవి క్షణాల్లోనే క్లబ్ మొత్తానికి వ్యాపించి క్లబ్ మొత్తం కాలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో 20 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి దగ్ధమైనట్టు సమాచారం. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. సమాచారం అందువల్ల స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ప్రమాదంపై కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments