Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నికి ఆహుతైన వారసత్వ సంపద - రూ.20 కోట్ల బుగ్గిపాలు

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (10:57 IST)
సికింద్రాబాద్ నగరంలో వారసత్వ సంపద అగ్నికి ఆహుతైంది. మొత్తం రూ.20 కోట్ల విలువ చేసే ఆస్తి బుగ్గిపాలైంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ క్లబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అవి క్షణాల్లోనే క్లబ్ మొత్తానికి వ్యాపించి క్లబ్ మొత్తం కాలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో 20 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి దగ్ధమైనట్టు సమాచారం. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. సమాచారం అందువల్ల స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ప్రమాదంపై కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments