Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వివాహేతర సంబంధం.. ఆర్మీ జవాన్ మనస్తాపంతో ఆత్మహత్య

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (11:59 IST)
భార్య వివాహేతర సంబంధాల కారణంగా ఆర్మీ జవాన్ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భగత్ నగర్‌కు చెందిన మార్త అశోక్ - పుష్ప దంపతుల కుమారుడు శ్రావణ్ కుమార్ (32)కు హాజీపూర్ మండలం ర్యాలీగడ్ పూర్‌కు చెందిన బొద్దు రజితతో 2021 జూన్ 24న వివాహమైంది. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ కుమార్ ఉద్యోగ రీత్యా ఇటీవల అమృతసర్ వెళ్లాడు.
 
ఈక్రమంలో ర్యాలిగడ్‌పూర్‌కు చెందిన బొప్ప రాకేష్‌తో రజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. రజితను హెచ్చరించినా ఎలాంటి మార్పు లేదు. దీనికి తోడు ప్రియుడితో కలిసి వేధింపులకు రజిత గురిచేసింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన శ్రావణ్‌కుమార్‌.. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. అతని మృతికి భార్య రజిత, భాగ్య, రాకేష్‌ కారణమని మృతుని తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments