Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. ప్రైవేట్ పార్ట్‌లో కత్తితో పొడిచి హత్య

Webdunia
శుక్రవారం, 15 జులై 2022 (15:04 IST)
భార్యపై అనుమానం హత్యకు దారితీసింది. కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ టిఫిన్ సెంటర్‌లో పని చేస్తున్న సరిత యాదవ్ అనే మహిళను ఆమె భర్త సంతోష్ తన ఇంట్లో ప్రైవేట్ పార్ట్‌లో కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డువచ్చిన మృతురాలు బంధువు పై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు.
 
గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రి కీ తరలించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments