Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనమామతో అక్కాచెల్లెళ్లకు ఒకే వేదికపై పెళ్లి.. మతిస్థిమితం లేకపోయినా..?

Webdunia
సోమవారం, 24 మే 2021 (08:38 IST)
ప్రస్తుతం ఇద్దరిని పెళ్లి చేసుకోవటం ఫ్యాషనైపోయింది. మొన్నటికి మొన్న అదే జరిగింది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో కూడా చోటుచేసుకుంది. తాజాగా ఓ యువకుడు ఒకే పందిరిలో ఇద్దరు అక్కచెల్లలకు తాళికట్టాడు. ఈ వివాహం మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్ పల్లి గ్రామంలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గొల్పాల వెంకటేష్ కు స్వాతి, శ్వేత ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె స్వాతికి మేనబావ బాల్ రాజ్‌తో వివాహం నిశ్చయమైంది. అయితే స్వాతి సోదరి శ్వేతకు మతిస్థిమితం లేదు.
 
ఆమెను వేరొకరికి ఇచ్చి చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉందని భావించిన తల్లిదండ్రులు మేనబావ బాల్‌రాజ్‌‌తో తాళికట్టించాలని అనుకున్నారు. పెళ్లి పత్రికలో కూడా ఇద్దరు వధువుల పేర్లు పెట్టారు. ఇద్దరిని ఒకే మండపంపైకి తీసుకొచ్చి తాళికట్టించారు.పెళ్లి అనంతరం బాల్ రాజ్ స్వాతిని తీసుకోని వెళ్లిపోగా వెంకటేష్ శ్వేతను తీసుకోని వారి ఇంటికి వెళ్లిపోయారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

Ram: పరదా వెనుక ఉప్మాపాప (అనుపమ) పవర్ త్వరలో మీకే తెలుస్తుంది : రామ్ పోతినేని

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments