Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం... కిరాతకుడిగా మారిపోయిన భర్త

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (13:28 IST)
భార్యపై అనుమానంతో భర్త కిరాతకుడిగా మారిపోయాడు. ఇద్దరు పిల్లల కళ్లముందే.. భార్యను గొంతుకోసి కిరాతకంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధి, పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీకి చెందిన కంది చంద్రయ్య కూతురు దివ్యభారతి(33)కి హైదరాబాద్ అంబర్‌పేట ప్రాంతానికి చెందిన పుస్తకాల దీపక్‌ (40)తో 12 ఏళ్ల క్రితం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. బాబు ఐదు, పాప మూడో తరగతి చదువుతున్నారు. 
 
వివాహ సమయంలో కట్నకానుకలు భారీగానే ఇచ్చినా దీపక్ అదనపు కట్నం, అనుమానంతో ఆమెను వేధిస్తూ ఉండేవాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న దివ్యభారతిపై దాడికి పాల్పడ్డాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో పిల్లలు నిద్రలేచారు. వారు చూస్తుండగానే దీపక్ కత్తితో భార్య గొంతుకోసి చంపేశాడు.
 
అర్ధరాత్రి ఆ ఇంట్లో నుంచి కేకలు, పిల్లల ఏడుపులు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments