Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడుతో అత్త రాసలీలలు... బయటకు తెలియడంతో సూసైడ్!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (15:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం బయటకు తెలియడంతో మనస్తాపం చెందిన వారు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా దేవునూర్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేవునూరు గ్రామానికి చెందిన మాధవి (35) అనే వివాహితకు అదే గ్రామానికి చెందిన సుమన్ (35) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. పైగా మాధవికి సుమన్ అల్లుడు వరుస అవుతాడు.

గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతూ వచ్చిన వీరి వ్యవహారం ఇటీవల బట్టబయలైంది. దీంతో నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడసాగారు. ఈ మాటలతో మనస్తాపం చెందిన  వారిద్దరూ పెద్దజాలుగుంట వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments