Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కట్టడికి విరాళాల ఇవ్వండి: మంత్రి హరీశ్ పిలుపు

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (18:08 IST)
మానవాళి విపత్తు కరోనా విజృంభిస్తున్న వేళ.. కరోనాను ఆరికట్టేందుకు ఆపన్న హస్తం చాచుదామని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం సిద్ధిపేట జిల్లాలోని మర్కుక్ మండలం వరదరాజ్ పూర్, గజ్వేల్ మండలం సింగాటం గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు స్వీకరించారు. 
 
- మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన హన్మకొండ చంద్రారెడ్డి గురువారం ఉదయం వరదరాజ్ పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5లక్షల రూపాయల చెక్కును మంత్రి హరీశ్ రావుకు అందజేశారు. 
 
- గజ్వేల్ నియోజకవర్గ ఏల్ఐసీ ఏజెంట్స్, సిబ్బంది ఆధ్వర్యంలో రూ.51వేల రూపాయల డీడీని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని గురువారం ఉదయం సింగాటం గ్రామంలో మంత్రి హరీశ్ రావుకు అందజేశారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments