Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి తోటకు దొంగతనం చేసేందుకు వచ్చారని కట్టేసి కొడుతూ పేడ తినిపించారు

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (13:01 IST)
మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో దారుణం చోటుచేసుకుంది. తమ పెంపుడు కుక్క కనపించడంలేదంటూ ఇద్దరు బాలురు మామిడితోటలో వెతుకుతుండగా ఆ తోట కాపలాదారు వారిని పట్టుకున్నాడు. మామిడికాయలు దొంగతనం చేసేందుకు వచ్చారంటూ వారిని కట్టేసి చితక బాదడమే కాకుండా వారితో పేడ తినిపించాడు.
 
ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ బిడ్డల పట్ల పశువుల కంటే హీనంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా వెళ్లడంతో ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. బాలుర పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments