Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలిలోని పేకాట స్థావరంపై దాడి.. 12 మంది అరెస్ట్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (12:26 IST)
హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని పేకాట స్థావరాన్ని మాదాపూర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేధించారు. ఓ అపార్ట్‌మెంట్లోని ఫ్లాట్‌లో కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.9లక్షల నగదు, 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
 
కాకర్ల మాధవరెడ్డి అనే వ్యక్తి గచ్చిబౌలి గ్రీన్ ల్యాండ్ కాలనీలో ఓ ఫ్లాట్‌ను రోజుకు రూ.6వేల చొప్పున అద్దెకు తీసుకుని ఈ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
దీనిపై స్థానికుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా దాడులు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. నిర్వాహకుడు మాధవరెడ్డితో పాటు 12 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments